రచన: గోరటి వెంకన్న
ముందుమాట, గిచ్చన్న గిరిమల్లెలో…
పల్లెకెన్ని అందాలో అందాలో, రైతన్నకెన్నిబంధాలో అనుబంధాలో …
తెలంగాణను తెలుసుకుందాం!
రచన: గోరటి వెంకన్న
ముందుమాట, గిచ్చన్న గిరిమల్లెలో…
పల్లెకెన్ని అందాలో అందాలో, రైతన్నకెన్నిబంధాలో అనుబంధాలో …
Posted in ఈనాడు, తెలుగు, సాహిత్య వార్తలు, వ్యాసాలు on ఫిబ్రవరి 16th, 2007
గోండు భాషాభివృద్ధికి నడుం కట్టిన విదేశీయుడు. కుటుంబంతో నాలుగేళ్లుగా ఆదిలాబాద్ అడవుల్లో జీవనం.
20 ప్రాథమిక పాఠశాలల్లో గోండు మాధ్యమంలో బోధన. నిఘంటువు, జీవితచరిత్రలు, పాఠ్యపుస్తకాల రూపకల్పన.
ఆదిలాబాద్-న్యూస్టుడే ఈనాడు : ఆంగ్లదేశంలో పుట్టి ఆంధ్రరాష్ట్రం వచ్చి… తెలుగు భాషనుఅభివృద్ధి చేశారు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగువాడిగా పుట్టి సవర భాషకు ప్రాణం పోశారు గిడుగు రామమూర్తి. వీరి కోవలోనే మరో విదేశీయుడు గోండు భాషపై మమకారం పెంచుకున్నారు. మన రాష్ట్రంలోనే దాన్ని బతికించడానికి కంకణం కట్టుకున్నారు. గోండు భాషలో […]
Posted in తెలుగు, తెలంగాణ చరిత్ర, వ్యాసాలు on ఫిబ్రవరి 12th, 2007
- ఎన్.వేణుగోపాల్
ఒక ప్రాంతీయ ఉద్యమం వికసించేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర పట్ల ప్రగాఢమైన శ్రద్ధాసక్తులు వ్యక్తం కావడం, చరిత్రను తవ్వితీసి తమ అస్తిత్వపు ప్రత్యేకతకు ఆధారాలను, సమర్థనలను వెతుక్కోవడం, చరిత్ర పునాదిపైననే తమ ఉద్యమానికి మద్దతునూ, సాధికారతనూ సాధించుకోవడానికి ప్రయత్నించడం సహజమైన అంశాలు. అయితే చరిత్ర అనేది ఒక నిరపేక్షమైన ముద్ద కాదు గనుక, అందులో వ్యాఖ్యాత దృక్పథాన్నిబట్టి, ఇష్టాయిష్టాలనుబట్టి వాస్తవాల ఎంపికకూ, విస్మరణకూ, వక్రీకరణకూ అవకాశం ఉంటుంది గనుక, తీవ్రమైన భావోద్వేగాలు నెలకొని ఉన్నసమయంలో […]
Prof. B. Janardhan Rao Memorial Lecture, By J.M. Girglani
(Warangal 27-2-07)
Late Prof. Janardhan Rao had studied problems of the tribal areas and had rendered significant service in the cause of the tribals. It is therefore appropriate that the memorial lecture should cover the subject pertaining to the cause, which was dearest to his heart. I had […]