అన్నల్లారా! అక్కల్లారా! మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డల్లారా… నిజాం పాలన పోతే బాధలన్ని పోతయనుకున్నం. మనం గాకపోయినా మన పొల్లగాండ్లయినా తెల్లగ బతుకుతరనుకున్నం. కాని నోరు అందల మెక్కుదామంటే నొసలు కట్టెలు మోపియ్యవట్టె. బతుకు పేనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టాయె. బుదురకిచ్చి పొత్తు గూడుదామనిరి. ఉప్పేసి పొత్తు గూడిరి. మనం వద్దు వద్దన్నా బల్మీటికి బక్తున్ని జేసి పంగ నామాలు వెట్టిరి. తుడుసుకుందామంటే పోయేదా ఇడుసుకుందామంటే వచ్చేదా. ఎవలో ముగ్గురు ఒప్పుకున్నరని మూడు కోట్లమందిని బందీలు [...]
Read Full Post »
Click here to see more pictures of “Flood relief activities by Telangana I.T Forum on Picasa“
Read Full Post »
(Courtesy: Lakshmi Talk Show)
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, ఆంధ్రజ్యోతి on May 15th, 2009
- కోటీ-వేణు అమ్మకు బహిరంగ లేఖ అమ్మా! బావున్నావే, మేమిద్దరం బాగున్నామే. ఇప్పుడు నువ్వు, నీ ఆలోచనలు మా ఇద్దరి మధ్య ఇద్దరి కోడళ్ల మధ్యే కాదు మొత్తం మన పార్టీ కామ్రేడ్స్ మద్యా చర్చనీయాంశమే అమ్మా! మన కామ్రేడ్స్ అందరికీ అమ్మవే నీవిపుడు. నీ గుండె ధైర్యం, మనసులోని మంచితనం మాకెప్పుడూ ఆదర్శమే కాదు అనుసరణీయమే. మేం ఇల్లు విడిచిన నాటి నీ రూపు, బాపు రూపు తప్ప మరో మారు చూసి ఎరగం కదే.
Read Full Post »
- పెద్దింటి అశోక్కుమార్ మార్చి 14, 15తేదీలలో 13మంది కథకులతో మిడ్మానేరు ముంపుగ్రామాల సందర్శనను చేపట్టింది తెలంగాణ రచయితల వేదిక. శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కడుతున్న చెక్ డ్యాం కింద 18 ఊర్లు మునిగిపోనున్నాయి. దాదాపు లక్షమంది నిర్వాసితులవబోతున్నారు. బాధిత ప్రజలకు నష్టపరిహారాల్లేవు.. పునరావాసాల్లేవు.. వారి దీన గాధలు విని తల్లడిల్లిన రచయితల మనసు ఘోష ఇది…
Read Full Post »
- C.H.Hanumantha Rao PROFESSOR B JANARDHAN RAO MEMORIAL FOUNDATION (Seventh Annual Memorial Lecture, 2009) While we assemble here this morning to pay our tributes to the memory of Prof.B. Janardhan Rao, we greatly miss him on several counts. He had done outstanding research work on tribal development and held out a great promise for further [...]
Read Full Post »
- వరవరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండ్తో ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో 2008, డిసెంబర్ 11 నుంచి 15 వరకు పాదయాత్ర తలపెట్టాడు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ఆయన ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరుతానన్నాడు.
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, ప్రాణహిత on Jan 2nd, 2009
- డా|| దార్ల వెంకటేశ్వరరావు తెలంగాణా ప్రాంతం వెనుకబడిందా? తెలంగాణా ప్రజలు వెనుకబడి ఉన్నారా? తెలంగాణా ప్రజల్నివెనక్కి నెట్టి వేశారా? అనే ప్రశ్నలు వేసుకుంటే అనేక రాజకీయ కారణాల వల్ల తెలంగాణా ప్రాంతం వెనకబడి పోయిందని ఆ చారిత్రక ఆధారాలు ఎన్నో వివరిస్తున్నాయి. నిజాం పాలన దానికొక కారణంగా చాలా మంది చెప్తున్నారు. తెలంగాణాలోని అత్యధికులు, కింది వర్గాలకు చెందిన ప్రజలు ఆర్ధికంగా వెనుకబడ్డారు.
Read Full Post »
- రావి ప్రేమలత స్త్రీ చైతన్యంపై ఉత్తమ పరిశోధన తెలంగాణ ఉద్యమంలోని స్త్రీల చైతన్యాన్ని నవలలు చిత్రించినట్లు మరే సాహిత్య ప్రక్రియ చిత్రించలేదు. తెలంగాణ పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకున్న నవలలు 21 వరకున్నాయి. వాటిలో 10 నవలలను డా. దేవకి “తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం” అనే అంశాన్ని పరిశోధించడానికి ఎంచుకున్నారు. ఉత్తమ పరిశోధనకు గాను తెలుగు విశ్వవిద్యాలయం నుండి స్వర్ణ పతకాన్ని కూడా అందుకున్నారు.
Read Full Post »
- ఇనుకొండ తిరుమలి ముస్లింలు, తెలుగువారి సంబంధ బాంధవ్యాలు, వాటి చారిత్రక పరిణామాలను నిష్పాక్షిక వైఖరితో అర్థం చేసుకోవల్సిన సమయమాసన్నమయింది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమవడంతో సకల ప్రాభవాలను కోల్పోయిన మన రాష్ట్ర ముస్లింలలో ఇటీవలి కాలంలో పెంపొందుతున్న రాజకీయ ఆలోచనల దృష్ట్యా ఈ పునః పరిశీలన ఎంతైనా అవసరం. ముస్లింలు ఒక మత సమూహంగా, పాలకులుగా ఐదు శతాబ్దాల పాటు దక్క న్/ హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నారు.
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, బొమ్మలు, వీడియో on Dec 12th, 2008
This is the photoblog of kids in RDF schools in Kalleda village, in Parvathagiri mandal, Warangal District,
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, కవితలు on Nov 6th, 2008
- సుజాత సూరేపల్లి అయ్యలార, మీకు పేరు పేరున దండాలు! గీనాటికైనా మీ బంగ్లాల నుంచి మా ఊరికొచ్చిండ్లు కెమరాలనెంటేసుకొని కొంత సమయాన్నిచ్చిండ్లు నవ్వుకుంట కలిసిమెల్సి బండ్ల మీద వొచ్చిండ్లు Read the rest of this Poetry »
Read Full Post »
- దేశపతి శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ వాదం బలపడి, సమైక్యవాదులు సైతం జై తెలంగాణ అంటున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్పనిసరిగా మారుతున్నది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు రెండూ తెలంగాణకు అనుకూలంగా తీర్మానించడంతో ఏకాభిప్రాయం లేదనే సాకులకు కాలం చెల్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంక్లిష్టమైన ప్రక్రియ అనే రాజశేఖరెడ్డి వాదన పస లేనిదిగా ఢిల్లీ పీఠం ముందు తేలిపోయింది.
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, వ్యాసాలు, English on Oct 15th, 2008
- Vimala Katikaneni I am obligated to bother you all. I appreciate the efforts of Mahaboobnagar NRI’s and I really admire their genuine concerns. It could be a ‘sweet’ effort but I think it has a very limited scope to uplift our village economic productions. Given the present context we must demand for a deeper [...]
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, వివిధ, కవితలు on Oct 13th, 2008
- పొన్నాల చంద్రశేఖర్ పొద్దుగాల్నే మా కడుప దొక్కినవ్ బిడ్డా నీ కడుపు సల్లంగుండ ఒక్క ఘడియ మా బత్కుల్ని సూత్తెనే కండ్లల్ల నీల్లు పెట్టుకుంటివి
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, సంపాదకీయం on Oct 8th, 2008
-కె.బాలగోపాల్ సకల మానవ ప్రాకృతిక వనరులనూ పెట్టుబడికి దాసోహం చేయడమే పాలకుల అభివృద్ధి నమూనా. దీనికి ప్రత్యామ్నాయం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి , వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచే దిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా?
Read Full Post »
Three men, all clad in dhotis, entered the Bapu Kuti. The oldest of the three stood sharply erect. His movements were slow and graceful. Adjusting the angvastra on his shoulder the man wandered about, quietly taking in the furniture-free spaces of the Kuti. One of the younger men bounded about excitedly exclaiming and admiring tiny [...]
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, ఆంధ్రజ్యోతి on May 19th, 2008
మెట్పల్లి/ఇబ్రహీంపట్నం, కరీంనగర్, మే 18 (ఆన్లైన్): ఆ బాలిక పేరు మామిడి శివాని… వయస్సు నాలుగు సంవత్సరాలు… చదు వుయుకేజి… ఆమె వయస్సు పిల్లలకు మైక్ అన్నా తెలియదు… ఉపన్యాసమన్నా తెలియదు… ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వారితో మాట్లాడడానికి జంకుతా రు… ఈ బాలిక మాత్రం వేల మంది ముందు మైక్ పట్టుకొని నిలబడి ధైర్యంగా మాట్లాడిం ది… పాడింది… చాక్లెట్లు, ఐస్క్రీం అడగాల్సిన వయసులో ఏకంగా ప్రత్యేక రాష్ట్రాన్ని అడిగింది… అద్భుత జ్ఞాపకశక్తి… అబ్బురపరిచే [...]
Read Full Post »
అంపశయ్యపై సిరిసిల్ల.. మూడేళ్లలో 315 ఆకలి చావులు ఏటికేడాది పెరుగుతున్న చేనేత కార్మికుల బలవన్మరణాలు చావులు చెల్లవంటున్న సర్కారు ఎక్స్గ్రేషియాలోనూ రాజకీయం సిరిశాలగా ఖ్యాతిగాంచిన సిరిసిల్ల… ప్రస్తుతం ఉరిశాలగా మారింది. మగ్గమనే అంపశయ్యపై పడుగు పోగుల ఉరితాళ్ల మధ్య నేతన్న వేలాడుతున్నాడు. వస్త్ర పరిశ్రమ భరోసా ఇవ్వక… ఉపాధి కరువై… మెతుకు దొరక్క… నేత కార్మికులు ఆకలి చావులకు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు.
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, ఆంధ్రజ్యోతి on Feb 27th, 2008
2008, ఫిబ్రవరి 15న రామగుండం ఓపెన్ కాస్టు-3 బొగ్గు గని విస్తరణలో భాగంగా మంగళపల్లి – పెద్దంపేట గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ సభలో ప్రభుత్వ పర్యావరణ శాస్త్రవేత్తలతోపాటు కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్, సంబంధిత సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read Full Post »