- ఆర్. ఉమామహేశ్వరి
కాంగ్రెస్ ప్రభుత్వం పునరాగమనంతో గోదావరి జలాల నియంత్రణ, వాటి ప్రైవేటీకరణ మరింత వేగవంతమవనున్నాయని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, నిర్వాసితుల పునరావాసం, ప్రకృతిని మానవ అవసరాలకు అనుగుణంగా నియంత్రించడం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై ముమ్మర చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై ఆయా దేశాల పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర నిరసన పెల్లుబుకుతోంది. అయినప్పటికీ మన రాష్ట్రంలో కాటన్ వారసత్వం నిరాటంకంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
[…]
Read Full Post »
కోట్ల డబ్బులు అయిపోయాయి పనులింకా పూర్తి కాలేదు ఆర్భాటంగా ప్రాజెక్టుల పెంపు ఇలాగైతే పదిహేనేళ్లయినా పట్టొచ్చు పెరిగిపోతున్న అంచనా వ్యయం నాణ్యతకు తిలోదకాలు రైతన్నకు నీరు అందేదెన్నడు?
- ఎం.ఎల్.నరసింహారెడ్డి, న్యూస్టుడే జనరల్బ్యూరో
ముఖ్యమంత్రి వై.ఎస్. గద్దెనెక్కగానే ఘనంగా ప్రకటించుకున్నదీ… అపరభగీరథుడినంటూ తనకు తాను కితాబునిచ్చుకున్నదీ…. ప్రధానీ తదితర ప్రముఖులందరికీ ప్రముఖంగా చూపించుకున్నదీ… ప్రపంచంలోనే నభూతో… అని చాటుకున్నదీ…. జలయజ్ఞం! మరి.. ఆ యజ్ఞం ఇప్పుడెక్కడికొచ్చింది? ఫలం ఎలా ఉంది? నీటి ప్రాజెక్టుల పరిస్థితేంటి? ఎన్ని పూర్తయ్యాయ్! డబ్బులెన్ని ఖర్చయ్యాయ్! […]
Read Full Post »
- పెద్దింటి అశోక్కుమార్
మార్చి 14, 15తేదీలలో 13మంది కథకులతో మిడ్మానేరు ముంపుగ్రామాల సందర్శనను చేపట్టింది తెలంగాణ రచయితల వేదిక. శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కడుతున్న చెక్ డ్యాం కింద 18 ఊర్లు మునిగిపోనున్నాయి. దాదాపు లక్షమంది నిర్వాసితులవబోతున్నారు. బాధిత ప్రజలకు నష్టపరిహారాల్లేవు.. పునరావాసాల్లేవు.. వారి దీన గాధలు విని తల్లడిల్లిన రచయితల మనసు ఘోష ఇది…
Read Full Post »
- C Ramachandriah
The decision by Satyam Computers to acquire Maytas Properties and Maytas Infra had to be called off thanks to protests by shareholders. The speed with which Satyam tried to divert investors’ money to the two firms managed by the family of the promoter, B Ramalinga Raju, may have been prompted by the needs […]
Read Full Post »
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, ఈనాడు, తెలుగు on డిసంబర్ 23rd, 2008
ముంపు బారిన మహారాష్ట్ర వన్యమృగ సంరక్షణ ప్రాంతం | గుర్తించిన ఇంజినీర్లు
సమస్యలు తప్పవంటున్న నిపుణులు! | బయటపడే మార్గంపై అధికారుల యోచన
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం మరో ‘పోలవరం’ కానుందా?… ఈ ప్రశ్నకు నీటిపారుదల రంగ నిపుణులు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లు అవుననే సమాధానమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వన్యమృగ సంరక్షణ విభాగం అనుమతి కోసం నీటిపారుదలశాఖ అధికారులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. వీటికోసం మధ్యలో కొన్నాళ్లు పోలవరం పనుల్ని ఆపేయాల్సి వచ్చింది కూడా. […]
Read Full Post »
- ఎం.డి.మునీర్
తెలంగాణ ప్రజల బతుకులలో అంతర్భాగం సింగరేణి. 1920 డిసెంబర్ 23వ తేదిన అప్పటి నిజాం ప్రభుత్వ హైదరాబాద్ కంపెనీ యాక్టు క్రింద 1920 డిసెంబర్ 23న సింగరేణి కంపెనీ మొట్ట మొదటి సారిగా నమోదయింది. నిజానికి హైదరాబాద్ దక్కన్ కంపెనీ పేరుమీద ఉన్న బొగ్గు సంస్థనే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా మార్చటం జరిగింది. ఇలా ఏర్పడిన సింగరేణి కాలరీస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి సంస్థ ఏటా ఒక్కో ప్రదేశంలో పెద్ద […]
Read Full Post »
హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటులో లోపాలు ఉన్నాయని ‘సిటిజన్ ఫర్ బెటర్ ట్రాన్స్పోర్టు’ ప్రతినిధులు తాజాగా ఆరోపించారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ కన్వీనర్ డాక్టర్ సి.రామచంద్రయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్, ఉమేష్ వర్మలు మాట్లాడుతూ ప్రభుత్వం మేటాస్తో కుదుర్చుకున్న మెట్రో ఒప్పందం ఆ సంస్థకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ఆరోపించారు.
Read Full Post »
Press meet was held today (29th October 2008) demanding scrapping of the Concession Agreement signed by the Government of Andhra Pradesh with Maytas Metro Limited. The meeting was addressed by Mr. Jeevan Kumar, Human Rights Forum; Prof. M. Kodandram, Convenor- Telangana Vidyavanthula Vedika; Dr. C. Ramachandraiah, Social Scientist and representative of CBPTH and Mr. […]
Read Full Post »
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, ఆంధ్రజ్యోతి, తెలుగు on సెప్టెంబర్ 25th, 2008
హైదరాబాద్, సెప్టెంబర్ 25 : ప్రతిష్ఠాత్మక గోదావరి ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులను అక్టోబరు నెలాఖరులోనే ప్రారంభించేందుకు మెట్రోవాటర్బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయినట్టయ్యింది.
Read Full Post »
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, సంపాదకీయం, తెలుగు on మార్చ్ 15th, 2008
- అల్లం నారాయణ
ఏటా కోటీ ఇరవైలక్షల మంది నీ గులాబీతోటను తొక్కుకుంటూ తోసుకుంటూ ఎగిరిపోతారిక లోహవిహంగాల రెక్కలపైన. నీ ఎకరం గులాబీ తోట పక్కవాళ్ళ వందలాది ఎకరాల చేనుచెలక, ఆ పక్కవాళ్ళ కూరగాయల మళ్ళను మాయం చేసి నాలుగున్నర కిలోమీటర్ల పెట్టున వేసినారు చూడు… అది రన్వే. అతి పొడవైనది. అదొక కొండచిలువకూడా. దానికడుపులో దాగున్న నీ గులాబీతోట, వేల ఎకరాల తోటలు వాడిపోయినయ్. ఆవుల చంద్రమ్మా, సుభద్ర, రాజవ్వ, మల్లవ్వ, రాజపోషవ్వ పేరేదైతేనేం భూమి పుత్రికా.
[…]
Read Full Post »
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, సంపాదకీయం, తెలుగు on ఫిబ్రవరి 13th, 2008
- టి. శివాజీరావు
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వ్యవసాయం, విద్యుదుత్పత్తి, త్రాగునీరు, పారిశ్రామికాభివృద్ధే పోలవరం ప్రాజె క్టు ముఖ్యోద్దేశమని గత అరవై ఏళ్ళుగా ప్రభుత్వం చబుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు ను బ్యారేజిగా నిర్మించి దాదాపు 100 శతకోటి ఘనపుటడుగుల గోదావరి నీటిని కృష్ణానదిలోకి విజయవాడ వద్ద కలిసేటట్లు చేయవచ్చని ప్రఖ్యాత ఇంజనీర్లు ఎఎన్ ఖోస్లా 1953లోను, గుల్హటి 1963లోను కేంద్ర ప్రభుత్వానికి […]
Read Full Post »
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, తెలుగు, వీడియో on జనవరి 26th, 2008
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, తెలుగు, వ్యాసాలు on నవంబర్ 25th, 2007
- యం. కోదండరాం, కె. సీతారాంరావు
I
1956లో సమైక్యాంధ్ర రాష్ట్రం ఎర్పడ్డ తర్వాత సాగునీటిరంగంలో తెలంగాణా జల వనరులు సమగ్ర దోపిడికిలోనైనాయి. గత ఐదు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి రంగంలో అవలంభించిన వివక్షాపూరితమైన విధానాల ఫలితమే తెలంగాణాలో నేటి వ్యవసాయ సంక్షోభం. తెలంగాణా జల వనరుల చౌర్యానికవసరమైన వివక్షాపూరిత విధానాల రూపకల్పన, పథక రచన సమైక్యాంధ్ర రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతునే ఉన్నది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ”జలయజ్ఞం” దానిలోని ప్రధాన పథకాలైన పోలవరం, […]
Read Full Post »
తెలంగాణకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమల అవసరాలు తీరుస్తోన్న శ్రీరాంసాగర్, బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల 18 లక్షల ఎకరాల ఆయట్టు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందంటున్న రఘువీర్
తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తెచ్చేవి ప్రస్తుతం అతి వేగంగా నిర్మితమవుతున్న బాబ్లీ, పోతిరెడ్డి ప్రాజెక్టులేనని రాజకీయ నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ మహారాష్ట్రకు లాభం చేకూరిస్తే, పోతిరెడ్డిపాడు కడపకు లబ్ది చేకూరుస్తుంది. ఆయా ప్రాంతా లకు లబ్ది చేకూర్చే క్రమంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తేనున్నాయి. […]
Read Full Post »